ఇకపై ఇంటర్‌ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం...ఏపీ సర్కార్‌ నిర్ణయం..!
1.కనీస ఉద్యోగార్హత ఇంటర్‌: గత దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణతగా ఉండేది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్మీడియెట్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. 2. అకడమిక్‌ క్యాలెండర్‌లోనూ మార్పులు: కర…
వారందరికీ 3 నెలల పింఛన్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో పింఛన్‌ పొందలేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మే నెలతో పాటు గత రెండు నెలలుగా పింఛన్ పొందలేని వారందరికీ జూన్ నెలలో మూడు నెలల పింఛన్ డబ్బు అందజేస్తామ…
వైసీపీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి.. టీడీపీ ఎంపీకి కూడా!
వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి కేంద్రంలో కీలక పదవి దక్కింది. పార్లమెంట్‌లో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నియామకం జరిగింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీక…
శంషాబాద్ రోడ్డు వెంట బెంగళూరు దోసకాయలు.. ఎగబడ్డ జనం
బెం గళూరు రహదారి వెంట షాద్‌నగర్ వద్ద రోడ్డు పక్కన పెద్ద ఎత్తున దోసకాయల బస్తాలు దర్శనమిచ్చాయి. అది గమనించిన స్థానికులు గబగబా.. అందినకాడికీ తీసుకొని అక్కడ నుంచి ఉడాయించారు. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. ఇంతకీ రహదారి పక్కన ఆ దోసకాలయు ఎక్కడివంటే.. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు దోస…
ఏపీలో మరో 21 కరోనా పాజిటివ్ .. ఆ రెండు జిల్లాల్లో కలిపి 40కి చేరిన కేసులు
ఏపీలో  కరోనా వైరస్  పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో బుధవారం (01-04-2020) రాత్రి 10 గంటల తర్వాత నుంచి గురువారం (02.04.2020) ఉదయం 9:00 వరకు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మరో 21 నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిట…
లాక్‌డౌన్ వేళ పేదల కడుపు నింపుతున్న జీహెచ్‌ఎంసీ
లాక్‌డౌన్ వేళ వలస కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక కొంత మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి జీహెచ్‌ఎంసీ కడుపునిండా భోజనం పెడుతోంది. ఇందుకోసం నగరంలోని పలు ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ సూచనతో, మేయర్ బొంతు రామ్మోహన్ చొరవతో పే…