విశాఖలో తొలి కరోనా మరణం... అధికారులు హై అలర్ట్
ఏపీలో కరోనా కేసులురోజురోజకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా విశాఖపట్నంలో తొలి కరోనా మరణం సంభవించింది. గురువారం రోజున 70 ఏళ్ల వృద్దుడు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కేజీహెచ్లో చేర్పించారు. ఆయనను తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించారు.…